నేను పెద్దగా అవార్డులు తీసుకోలేదు.. తీసుకోను: వెంకయ్యనాయుడు

58చూసినవారు
నేను పెద్దగా అవార్డులు తీసుకోలేదు.. తీసుకోను: వెంకయ్యనాయుడు
హైదరాబాద్ శిల్పకళావేదికలో ఆదివారం 'పద్మ' అవార్డు గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. పద్మ విభూషణ్ కి ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడారు. అవార్డు వచ్చిన వారిని రాష్ట్ర ప్రభుత్వం సత్కరించడం మంచి సాంప్రదాయమని అన్నారు. తాను పెద్దగా అవార్డులు తీసుకోలేదని.. తీసుకోను అని వ్యాఖ్యనించారు. పీఎం మోడీ పిలిచి అవార్డు స్వీకరించాలని తెలిపారు. ఆయన మాటను కాదనలేక పద్మ విభూషణ్ అవార్డును స్వీకరించానని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్