ఘోరం.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

564చూసినవారు
యూపీలో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. కాన్పూర్‌నగర్ జిల్లా ఘతంపూర్‌లోని పటారా ప్రాంతంలో ఇవాళ ప్రయాణికులతో వెళ్తున్నే ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా.. పెద్దసంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డట్లు అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్