‘కెన్నింగ్టన్ ఓవల్ పిచ్ మట్టిని తినాలని ముందుగా అనుకోలేదు. కానీ, ఆ క్షణం ఎందుకో అలా చేయాలనిపించింది. మ్యాచ్ అనంతరం పిచ్ దగ్గరికి వెళ్లాను. మాకు ట్రోఫీ అందించిన పిచ్ అది. అందుకని ఆ మైదానాన్ని, ఆ పిచ్ను జీవితాంతం గుర్తు పెట్టుకుంటా. అందుకనే ఈ విజయానికి జ్ఞాపకంగా పిచ్ మట్టిని టేస్ట్ చేశాను’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు.