బతికుండగానే శిశువును పూడ్చి పెట్టారు.. చివరకు

22702చూసినవారు
బతికుండగానే శిశువును పూడ్చి పెట్టారు.. చివరకు
హన్మకొండ దామెర మండలం ఉరుగొండ సమీపంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బతికుండగానే ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు పూడ్చి పెట్టారు. గమనించిన స్థానికులు శిశువును కాపాడి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. శిశువు ఎవరు?.. ఎందుకు పూడ్చి పెట్టారు.. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్