ఆ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం

604చూసినవారు
ఆ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం
ఉచిత బస్సు ప్రయాణానికి ఫుల్ డిమాండ్ ఉంది. ప్రయాణికుల రద్దీని బట్టి చాలా చోట్ల బస్సులు పెరుగుతున్నాయి. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఫ్రీ బస్ ప్రయాణంపై ప్రయాణికులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇదిలా ఉండగా, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఇటీవల బడ్జెట్ 2024ను ప్రవేశపెట్టడం ద్వారా ప్రజలకు మరో శుభవార్త అందించారు. లక్ష లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలకు హర్యానా రోడ్‌వేస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్