మార్చురీలో ఉంచిన మృతదేహం కళ్లు మాయం!

60చూసినవారు
మార్చురీలో ఉంచిన మృతదేహం కళ్లు మాయం!
ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లా ఆసుపత్రిలో దారుణం జరిగింది. పోస్టుమార్టం నిమిత్తం ఉంచిన మృతదేహం కళ్లు కనిపించలేదు. దీంతో ఈ ఘటన ఆస్పత్రిలో చర్చనీయాంశంగా మారింది. ఆస్పత్రి సిబ్బందిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఆస్పత్రి డిప్యూటీ సీఎంఓ స్పందించి.. ఆమె కళ్లు పోలేదని వివరించారు. శవాన్ని డీప్‌ ఫ్రీజర్‌లో ఉంచడం వల్ల కంటిలోని విట్రస్‌ హ్యూమర్‌ అనే లిక్విడ్‌ బయటకు వచ్చి కళ్లు కనపడలేదని వైద్య బృందం తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్