అమరావతి కడతానన్న చంద్రబాబు ఏపీలో సొంతిల్లు కూడా కట్టుకోలేదని
వైసీపీ నేత కేశినేని నాని విమర్శించారు. ఇక్కడ సీట్లను అమ్ముకుని వచ్చిన డబ్బుతో చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ పోతారని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు.
టీడీపీ పని అయిపోయింది.. ఆ పార్టీకి ఇవే లాస్ట్
ఎన్నికలు అని జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో మనం నొక్కే బటన్ దెబ్బకు ఏపీలో
టీడీపీ తుడిచిపెట్టుకుపోవాలన్నారు.