రైలు ప్రమాద ఘటన.. 15 కి చేరిన మృతుల సంఖ్య

70చూసినవారు
పశ్చిమ బెంగాల్ న్యూజల్పాయిగుడిలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య 15 కి చేరింది. 60 మందికి తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 15 అంబులెన్సుల్లో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్