పోలవరంకు చేరుకున్న సీఎం

76చూసినవారు
పోలవరంకు చేరుకున్న సీఎం
ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్నారు. ఆయనకు హెలిప్యాడ్ వద్ద మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి స్వాగతం పలికారు. ప్రాజెక్టుకు సంబంధించిన స్పిల్ వే, కాపర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్‌ను చంద్రబాబు పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్