బోనులో చిక్కిన ఐదో తోడేలు (Video)

60చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని బహరాయిచ్‌ జిల్లాలో ప్రజలకు తోడేళ్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీటి దాడుల్లో ఇప్పటికే పదిమంది దాకా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన యూపీ సర్కార్‌ ఆపరేషన్‌ భేడియా చేపట్టింది. ఈ ప్రత్యేక ఆపరేషన్‌ ద్వారా ఇప్పటివరకూ నాలుగు తోడేళ్లను పట్టుకుంది. తాజాగా బహరాయిచ్‌లోని హరబక్ష్‌ పూర్వ గ్రామంలోని ఘఘర నది సమీపంలో ఐదో తోడేలు అధికారులు ఏర్పాటు చేసిన బోనుకు మంగళవారం చిక్కింది.

సంబంధిత పోస్ట్