తొలి జల్లికట్టు సంబురాలు షురూ.. (Video)

60చూసినవారు
పొరుగుదేశం శ్రీలంకలో తొలిసారిగా జల్లికట్టు సంబురాలు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం శ్రీలంక ఈస్టర్న్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ సెంథిల్‌ తొండమాన్‌, మలేషియా ఎంపీ ఎం శరవణన్‌ ఈ సంబురాలను ప్రారంభించారు. ట్రింకోమాలీలో క్రీడా మైదానంలో జరుగుతున్న జల్లికట్టు సంబురాల్లో మొత్తం 200 ఎద్దులు పాల్గొననున్నాయని నిర్వాహకులు తెలిపారు. సంబురాలను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్