ప్రజా సమస్యలను సీఎం జగన్‌ గాలికొదిలేశారు: రామకృష్ణ

63చూసినవారు
ప్రజా సమస్యలను సీఎం జగన్‌ గాలికొదిలేశారు: రామకృష్ణ
ప్రజా సమస్యలను సీఎం జగన్‌ గాలికొదిలేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడంపై సీపీఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు. సిట్టింగ్‌ స్థానాలు మారిస్తే సమస్యలు పరిష్కారం కావని.. ప్రభుత్వ చర్యలను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్