ప్రధాని మోదీని ఉక్రెయిన్‌కు తీసుకెళ్లే లగ్జరీ రైలు 'రైల్ ఫోర్స్ వన్' విశేషాలివే

571చూసినవారు
ప్రధాని మోదీని ఉక్రెయిన్‌కు తీసుకెళ్లే లగ్జరీ రైలు 'రైల్ ఫోర్స్ వన్' విశేషాలివే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం పోలాండ్ నుంచి ఉక్రెయిన్ వెళ్లేందుకు విలాసవంతమైన 'రైల్ ఫోర్స్ వన్' రైలును ఎక్కనున్నట్లు నివేదికలు తెలిపాయి. వాస్తవానికి క్రిమియాలోని పర్యాటకుల కోసం దీన్ని 2014లో రూపొందించారు. రష్యాతో యుద్ధం వల్ల దెబ్బతిన్న ఉక్రెయిన్‌కు ప్రపంచ నేతలు, వీఐపీలను చేరవేసేందుకు దీన్ని పునర్నిర్మించారు. ఇందులో చెక్కతో చేసిన క్యాబిన్లు, సమావేశాల కోసం పెద్ద టేబుల్, సోఫా, టీవీ ఉన్నాయి.

సంబంధిత పోస్ట్