నెల కరెంట్ బిల్లు రూ.85,76,902.. యజమాని షాక్

28211చూసినవారు
నెల కరెంట్ బిల్లు రూ.85,76,902.. యజమాని షాక్
తెలంగాణలో కాంగ్రెస్ాంగ్రెస్ ప్రభుత్వం గృహాజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తోంది. ఈ పథకం గత మూడు నెలలుగా అమలవుతోంది. అయితే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కరెంట్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రతి నెల 800 వచ్చే బిల్లు ఈసారి రూ.85,76,902 రావడంతో గృహా యజమాని అన్ను లలితా షాక్ కు గురైయ్యారు. అనంతరం తెరుకుని విద్యుత్ అధికారులకు ఫోన్ చేస్తే ఎవరూ స్పందించలేదు. ఇంటికి ఇంత కరెంట్ బిల్లు వేస్తారా? అంటూ యజమాని మండిపడుతున్నారు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్