ఈ పిరికిపంద దాడికి పాల్పడిన వారిని వదిలిలేదు: అమిత్ షా

80చూసినవారు
ఈ పిరికిపంద దాడికి పాల్పడిన వారిని వదిలిలేదు: అమిత్ షా
జమ్ముకశ్మీర్ ఉగ్రదాడి పట్ల కేంద్ర మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్, డీజీపీతో మాట్లాడి ఘటనపై సమాచారం తెలుసుకున్నానని, ఈ పిరికిపంద దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టేదిలేదన్నారు. బాధితులకు న్యాయం చేస్తామన్నారు. అత్యవసర వైద్యసేవలు అందించేందుకు స్థానిక యంత్రాంగం యుద్ధప్రాతిపదికన కృషి చేస్తుందని చెప్పారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్