ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు వీరే

442661చూసినవారు
ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు వీరే
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం గైడ్ లైన్స్ ఖరారు చేసింది. సొంత స్థలాలు బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్లను తొలి దశ ఇందిరమ్మ ఇళ్లకు అర్హులుగా గర్తించనున్నారు. ఈ పథకాన్ని మార్చి 11న భద్రాచలం నియోజకవర్గంలోని బూర్గంపాడ్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

సంబంధిత పోస్ట్