'ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. కోహ్లీ యాంకరింగ్ ఇన్నింగ్స్, జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్, సూర్య కుమార్ క్యాచ్, హిట్మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీ ప్రశంసనీయం. ఇది చరిత్రాత్మక విజయం. నిశ్శబ్దంగా తన మార్గనిర్దేశంలో కోచ్ రాహుల్ ద్రవిడ్ భారత్ను విజయ తీరాలకు చేర్చారు. మనం ఛాంపియన్స్, మనం అజేయులం, మనం భారతీయులం’ అని కమల్ హాసన్ ట్వీట్ చేశారు.