మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత రెడ్క్రాస్ శాంతికి ప్రధాన సహకారంగా ముందుకు వచ్చింది. ఈ రెడ్క్రాస్ ట్రూస్ను అధ్యయనం చేయడానికి 14వ అంతర్జాతీయ సమావేశంలో ఓ కమిషన్ను ఏర్పాటు చేశారు. 1934లో రెడ్క్రాస్ ట్రూస్ తమ నివేదికను సమర్పించింది. దీని సూత్రాలపై చర్చించిన అనంతరం అప్పుడే దీనికి ఆమోదం లభించింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 1946లో టోక్యోలో ఈ ప్రతిపాదన అమలులోకి వచ్చింది. 1948లో హెన్రీ డ్యూనాంట్ బర్త్ డేన రెడ్క్రాస్ డే నిర్వహిస్తున్నారు.