డబ్ల్యూపీఎల్‌కు వేళాయె..

73చూసినవారు
డబ్ల్యూపీఎల్‌కు వేళాయె..
మహిళల ప్రీమియర్‌ లీగ్‌(డబ్ల్యూపీఎల్‌) క్రికెట్ లవర్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 23 నుంచి 2వ సీజన్ ప్రారంభకానున్న నేపథ్యంలో ఆయా ప్లేయర్లు తమ జట్లతో చేరుతున్నారు. తాజాగా ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన బెంగళూరులోని ఆర్సీబీ క్యాంపులో చేరారు. ఇక ఈ సీజన్‌లో మొదటి దశ మ్యాచ్‌లు బెంగళూరు, ఆ తర్వాతి మ్యాచ్‌లు ఢిల్లీలో జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్