నేడు బీఆర్‌ఎస్‌ రాష్ట్రవ్యాప్త ఆందోళన

81చూసినవారు
నేడు బీఆర్‌ఎస్‌ రాష్ట్రవ్యాప్త ఆందోళన
బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. రాష్ట్ర చిహ్నంలో మార్పులపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపట్టనుంది. ఇందులో భాగంగా చార్మినార్ వద్ద నిరసనలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. తెలంగాణ చిహ్నంలో ఎందుకు మార్పులు చేస్తున్నారని, కాకతీయ కళాతోరణం, చార్మినార్ తొలగింపుపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్