నేడు కర్ణాటక తుది విడత ఎన్నికలు

59చూసినవారు
నేడు కర్ణాటక తుది విడత ఎన్నికలు
లోక్‌సభ మూడవ విడత ఎన్నికలు కర్నాటకలో మంగళవారం జరుగనున్నాయి. ఉత్తర కర్నాటకలోని 14 లోక్‌సభ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ మొత్తం 28 లోక్‌సభ స్థానాలుండగా ఏప్రిల్‌ 26వ తేదీన దక్షిణ కర్నాటకలోని 14 లోక్‌సభ స్థానలకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఉత్తర కర్నాటకలోని 14 లోక్‌సభ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు ఆదివారం సాయంత్రంతో ప్రచారాలు ముగిశాయి. పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్