నేడు నామినేషన్ల విత్ డ్రాకు లాస్ట్ ఛాన్స్

81చూసినవారు
నేడు నామినేషన్ల విత్ డ్రాకు లాస్ట్ ఛాన్స్
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నేటితో ముగియనుంది. తెలంగాణలో 625 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు. ఏపీలో లోక్ సభ ఎన్నికలకు 503 మంది, అసెంబ్లీ ఎన్నికలకు 2,705 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు ఆమోదించారు. కాగా ఇవాళ విత్ డ్రాకు ఆఖరి రోజు కావడంతో పలు చోట్ల పార్టీల నుంచి బీ-ఫామ్లు రాని అభ్యర్థులు వెనక్కి తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్