టాలీవుడ్ నిర్మాత ఎస్.రాధాకృష్ణకు మాతృవియోగం

75చూసినవారు
టాలీవుడ్ నిర్మాత ఎస్.రాధాకృష్ణకు మాతృవియోగం
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి సూర్యదేవర నాగేంద్రమ్మ (90) ఇవాళ కన్నుమూశారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె హృదయ సంబంధ వ్యాధితో మరణించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్