బురద నీటిలో కూరగాయలు కడుగుతున్న వ్యాపారి (వీడియో)

80చూసినవారు
వీధుల్లో తిరుగుతూ కూరగాయలు అమ్మే వ్యాపారి ఆ కూరగాయలను మురికి నీటిలో కడుగుతూ పట్టుబడ్డాడు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. నౌషద్ అనే వ్యక్తి తోపుడు బండిపై కూరగాయలు అమ్ముతుంటాడు. అయితే అతడు బెండకాయలను రోడ్డు పక్కన ఉన్న మురికి నీటిలో కడుగుతుండగా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియో తీసి వైరల్ చేశారు. అతడిపై నెటిజన్లు మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్