రాహుల్‌ కారుకు డ్రైవర్‌గా మాజీ డిప్యూటీ సీఎం

590చూసినవారు
రాహుల్‌ కారుకు డ్రైవర్‌గా మాజీ డిప్యూటీ సీఎం
బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వాహనానికి డ్రైవర్‌గా మారారు. రాష్ట్రంలోని ససారంలో కొనసాగుతున్న జోడో న్యాయ్ యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీపు నడుపుతూ రాహుల్‌తో ముచ్చటించారు. ఇతర కాంగ్రెస్ నాయకులు సైతం జీపులో వెనక ఉన్నారు. ఈ ఫొటోలను తేజస్వీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్