రాష్ట్రంలో పారదర్శక పాలన: సీఎం రేవంత్

72చూసినవారు
రాష్ట్రంలో పారదర్శక పాలన: సీఎం రేవంత్
తెలంగాణలో అత్యంత పారదర్శకంగా తన పాలన సాగుతోందని.. ప్రత్యర్థి పార్టీలకు విమర్శించే అవకాశం ఇవ్వడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో తెలంగాణలో ఎన్నికలు జరిగాయన్నారు. ఎన్నికల సందర్భంగా ఏపీలో అనేక విమర్శలు, అధికారుల బదిలీలు జరిగాయని.. కానీ, తెలంగాణలో అలాంటి ఆరోపణలకు అవకాశం లేకుండా ప్రభుత్వ యంత్రాంగం పనిచేసిందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్