చిన్నారుల టాయ్స్‌, లంచ్‌ బాక్సుల్లో దాచి డ్రగ్స్‌ రవాణా

51చూసినవారు
చిన్నారుల టాయ్స్‌, లంచ్‌ బాక్సుల్లో దాచి డ్రగ్స్‌ రవాణా
అహ్మదాబాద్‌ క్రైమ్‌ బ్రాంచ్‌తోపాటు కస్టమ్స్, ఎక్సైజ్‌ శాఖ అధికారులు సంయుక్త ఆపరేషన్‌ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో చిన్నారుల ఆట బొమ్మలు , చాక్లెట్లు, లంచ్‌ బాక్స్‌లు, క్యాండీ విటమిన్‌లల్లో దాచి అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.1.15 కోట్ల విలువైన డ్రగ్స్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్