ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం

69చూసినవారు
ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం
నేడు జరుగుతున్న ఏడో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో ఉదయం 11 గంటల వరకు మొత్తం ఓటింగ్ శాతం 26.30గా నమోదైంది. అత్యధికంగా చండీగఢ్‌లో హిమాచల్ ప్రదేశ్ 31.92 శాతం, ఉజార్ఖండ్ 29.55 శాతంతో రెండో స్థానంలో ఉండగా, పశ్చిమ బెంగాల్‌లో 28.10 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 28.02 శాతం, చండీగఢ్‌లో 25.03 శాతం, బీహార్‌లో 24.25 శాతం, పంజాబ్‌లో 23.91 శాతం, ఒడిశాలో అత్యల్పంగా 22.64 శాతం పోలింగ్ నమోదైంది.

సంబంధిత పోస్ట్