మహిళలకు టీఎస్ ఆర్టీసీ మరో శుభ
వార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట
్య తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ కొత్త మెట్రో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్
పటివరకు ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా మహిళలు ఆర్టీస
ీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఇక నుంచి మెట్రో ఎలక్ట్రిక్ బస్సులోనూ మహిళలకు ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించారు.