తెనాలిలో గీతాంజలి కుటుంబాన్ని ఏపీ నేతలు పరామర్శించారు. బాధిత కుటంబాన్ని మంత్రి విడదల రజిని, వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. గీతాంజలి మృతికి కారకులను ఎవర్నీ వదిలిపెట్టామని మంత్రి విడదల రజిని అన్నారు. గీతాంజలి సంతోషాన్ని కొద్దిరోజులు కూడా లేకుండా చేశారని ఆమె అన్నారు.
టీడీపీ శవ
రాజకీయాలు చేస్తోందని రజిని విమర్శించారు. ట్రోలింగ్స్ వల్లే గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని వాసిరెడ్డి పద్మ అన్నారు.