శ్రీవారి దర్శనం జనవరి కోటా టికెట్లను విడుదల చేసిన టీటీడీ

80చూసినవారు
శ్రీవారి దర్శనం జనవరి కోటా టికెట్లను విడుదల చేసిన టీటీడీ
AP: తిరుమల శ్రీవారి దర్శనం జనవరి కోటా టికెట్లను బుధవారం టీటీడీ ఆన్‌లైన్‌‌లో విడుదల చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 2025 జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు టికెట్ల విడుదలను వాయిదా వేసినట్లు తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆ తేదీలు మినహా ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకోవాలని కోరింది. కాగా, రోజుకు 500 టికెట్లు, 100 గదుల చొప్పున భక్తులకు అందుబాటులో ఉంచింది.

సంబంధిత పోస్ట్