అరుణాచల్ప్రదేశ్లో గంటల వ్యవధిలోనే రెండు భూకంపాలు సంభవించాయి. అర్ధరాత్రి 1.49 గంటలకు పశ్చిమ కమెంగ్లో 3.7 తీవ్రతతో భూమి కంపించింది. అనంతరం 3.40 గంటలకు తూర్పు కమెంగ్లో 3.4 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ నివేదిక విడుదల చేసింది.