గంటల వ్యవధిలోనే రెండు భూకంపాలు

79చూసినవారు
గంటల వ్యవధిలోనే రెండు భూకంపాలు
అరుణాచల్‌ప్రదేశ్‌లో గంటల వ్యవధిలోనే రెండు భూకంపాలు సంభవించాయి. అర్ధరాత్రి 1.49 గంటలకు పశ్చిమ కమెంగ్‌లో 3.7 తీవ్రతతో భూమి కంపించింది. అనంతరం 3.40 గంటలకు తూర్పు కమెంగ్‌లో 3.4 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ నివేదిక విడుదల చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్