వందే భారత్ మెట్రో ఏపీకే!

66చూసినవారు
వందే భారత్ మెట్రో ఏపీకే!
ఇంట్రా-సిటీ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు రైల్వేశాఖ తొలిసారిగా వందే మెట్రో రైలును ప్రవేశపెట్టబోతున్నది. ఈ ఏడాది జులైలో ట్రయల్ రన్ నిర్వహించబోతున్నది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నది. వందే మెట్రోని నడిపేందుకు మార్గాన్ని ఖరారు చేసినట్లు సమాచారం. ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి నుంచి చెన్నై నగరాల మధ్య వందే మెట్రో ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్