ఓటు హక్కు వినియోగించుకున్న వెంకయ్యనాయుడు

60చూసినవారు
ఓటు హక్కు వినియోగించుకున్న వెంకయ్యనాయుడు
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు జూబ్లీహిల్స్ ఓబుల్ రెడ్డి స్కూల్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం అంటే ప్రజల భాగస్వామ్యం అని.. బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్