KU వీసీపై విజిలెన్స్ విచారణ

85చూసినవారు
KU వీసీపై విజిలెన్స్ విచారణ
వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేష్ పై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. వర్సిటీలోని భూములు అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకోకుండా కబ్జాదారులకు సహకరిస్తున్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో పాటు నిధుల దుర్వినియోగం, పీహెచ్ఎ అడ్మిషన్ల ప్రక్రియ, పార్టం లెక్చరర్ల నియామకంలోనూ అక్రమాలు జరిగినట్టు ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

సంబంధిత పోస్ట్