ప్రముఖ ఓటీటీలోకి విజయ్ సేతుపతి ‘మేరీ క్రిస్మస్'

75చూసినవారు
ప్రముఖ ఓటీటీలోకి విజయ్ సేతుపతి ‘మేరీ క్రిస్మస్'
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, బాలీవుడ్ న‌టి కత్రినా కైఫ్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం ‘మేరీ క్రిస్మస్’. శ్రీ‌రామ్ రాఘ‌వ‌న్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జనవరి 12న ప్రేక్ష‌కుల ముందుకు రాగా మంచి విజ‌యాన్ని అందుకుంది. తాజాగా ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9న లేదా 16 నుంచి స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్