అభాగ్యులకు ఆపన్న హస్తం

584చూసినవారు
ఆపదలో ఉన్న అభాగ్యులకు ఆప్పన్న హస్తం అందించడానికి ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా భావించాలని స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్ రెడ్డి అన్నారు. మంగళవారం కొడంగల్ పట్టణంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అవసరం ఉన్నవారికి దాతలు ఉచితంగా వీల్ చైర్లు, వాకర్లు, బిపి, గ్లూకోమీటర్లు, హెల్మెట్స్, బెడ్లు అందజేశారు. కార్యక్రమంలో వైద్యులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్