కొత్తపల్లిలో బీఆర్ఎస్ నాయకుల నిరసన

79చూసినవారు
రైతులకు పూర్తిస్థాయిలో రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ. గురువారం కొత్తపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్