కోస్గిలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన

81చూసినవారు
కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో రైతులకు చిన్న హామీ మేరకు ఎలాంటి కాంక్షలు లేకుండా రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గురువారం కోస్గి పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో బైటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్