రేపటి నుండి ఎన్నికల ప్రచారం: రెడ్డి శ్రీనివాస్

72చూసినవారు
రేపటి నుండి ఎన్నికల ప్రచారం: రెడ్డి శ్రీనివాస్
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా దౌల్తాబాద్ మండలంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం నుండి ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుందని యువజన కాంగ్రెస్ నాయకులు రెడ్డి శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం మండల పరిధిలోని పోల్కంపల్లి, తిమ్మారెడ్డిపల్లి, గ్రామాలలో వంశీచంద్ రెడ్డి తరఫున ప్రచారం చేయడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్