భక్తి శ్రద్ధలతో మొహరం వేడుకలు

77చూసినవారు
బొంరస్ పేట మండలం మెట్లకుంట, కొత్తూరు, దుద్యాల మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బుధవారం చివరి రోజు మొహరం వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఊరేగింపులో పాల్గొని సాయంత్రం నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. అందరూ ఐక్యమత్తంగా ఉండి, పాడిపంటలు పండాలని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్