బొంరస్ పేటలో రక్షాబంధన్

85చూసినవారు
బొంరస్ పేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రక్షాబంధన్ ను పురస్కరించుకొని ప్రధానోపాధ్యాయులు హరిలాల్ మహిళా ఉపాధ్యాయులచే ఉపాధ్యాయులకు, విద్యార్థినీలతో విద్యార్థులకు రాఖీలు కట్టించి రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనందరం దేశానికి రక్ష అని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్