మోహిని అవతార ఉత్సవంలో శ్రీవారు

554చూసినవారు
పేదల తిరుపతిగ పేరొందిన కొడంగల్ శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి 44వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం మోహిని అవతార ఉత్సవంలో శ్రీవారు ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఈ అవతార మూలాలు క్షీరసాగర మతనంలో కనిపిస్తాయని, రాక్షసులకు అమృతం దక్కకుండా వారి దృష్టిని మరల్చడానికి విష్ణుమూర్తి దాల్చిన రూపం మోహిని అని తెలిపారు.

సంబంధిత పోస్ట్