తొలిరోజు ప్రశాంతంగా ముగిసిన టెన్త్ పరీక్ష

54చూసినవారు
వికారాబాద్ జిల్లాలో సోమవారం పదవ తరగతి మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈరోజు తెలుగు, సంస్కృతం, పరీక్షలు జరిగాయి. పరీక్ష కేంద్రాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. విద్యార్థులు పరీక్ష సమయం కంటే ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా మంచినీటి, వైద్య సౌకర్యాన్ని కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్