గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన తిరుపతిరెడ్డి

72చూసినవారు
బొంరస్ పేట మండలంలో పలు అభివృద్ధి పనులను, ప్రారంభోత్సవాలను బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తిరుపతిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో తాసిల్దార్ పద్మావతి, ఎంపీడీవో వెంకన్ గౌడ్, ఎంపిఓ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్