చింతల్ పల్లి గ్రామంలో బిజెపి విస్తృత ప్రచారం

72చూసినవారు
పూడూరు మండల పరిధిలోని చింతల్ పల్లి గ్రామంలో శనివారం బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తరఫున బిజెపి సీనియర్ నాయకులు వెంకట్ ఆధ్వర్యంలో భాజపా నాయకులు ఉపాధి కూలీల పని వద్దకు వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి బిజెపి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు చంద్రశేఖర్ గౌడ్, శ్రీశైలం, నరేష్, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్