ప్రచారంలో పాల్గొన్న బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి

66చూసినవారు
ప్రచారంలో పాల్గొన్న బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి
పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో శుక్రవారం మున్సిపల్ చైర్మన్ అశోక్ తో కలిసి బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు జరగాలంటే బిఆర్ఎస్ పార్టీతో సాధ్యమన్నారు.

సంబంధిత పోస్ట్