టెలి కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

80చూసినవారు
టెలి కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి శుక్రవారం టెలి కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఎన్ఆర్ఈజీఎస్ పనులను మే నెల చివరి వరకు పూర్తి చేయాలన్నారు. గ్రామాలలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్