ఇంటింటి ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

55చూసినవారు
ఇంటింటి ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు
వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని అంగడి చిట్టెంపల్లి గ్రామంలో శనివారం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశానుసారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అన్ని వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సతీష్ రెడ్డి, సురేందర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్