నేడు పరిగి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

76చూసినవారు
నేడు పరిగి ఎమ్మెల్యే పర్యటన వివరాలు
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గురువారం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. దోమ మండల పరిధిలోని బాస్పల్లి, శివరెడ్డిపల్లి, గూడూరు, ఎంకేపల్లి, దాదాపూర్, దిర్సంపల్లి, కిష్టాపూర్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు సకాలంలో హాజరుకావాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్